- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మండలం ఉపాధి హామీ(MGNREGS) టెక్నికల్ అసిస్టెంట్ శైలజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మృతికి తెలంగాణ ఎస్.ఆర్.డి.ఎస్ జేఏసీ ఛైర్మన్ ఎలభద్రి లింగయ్య, కో-చైర్మన్లు వెంకట్ రామ్ రెడ్డి, విజయ్, అంజిరెడ్డి, మోహన్ రావులు సంయుక్త ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -


