9 ప్రధాన నగరాల్లో ప్రత్యేకమైన ఈబి-5 వీసా కన్సల్టేషన్ రోడ్‌షోలు

-5 సెమినార్‌లు భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సూరత్, అహ్మదాబాద్, పూణేతో సహా తొమ్మిది నగరాల్లో జరగాల్సి ఉంది. బెంగళూరు: 21 ఆగస్టు 2023: గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద

ఈబి
-5 పెట్టుబడిదారుల మార్కెట్‌గా అవతరించింది. భారతదేశంలోని కుటుంబాలకు ప్రపంచ భవిష్యత్‌లో పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్ స్టేట్స్‌లో వ్యాపారం, విద్య, వృత్తి మరియు నివాస అవకాశాలను ప్రారంభించే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో, యుఎస్. ఇమ్మిగ్రేషన్ ఫండ్ భారతదేశంలోని 9 ప్రధాన నగరాల్లో రోడ్‌షోను నిర్వహించనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు శాశ్వత యు ఎస్ రెసిడెన్సీకి ప్రత్యక్ష మార్గాన్ని అందించే ప్రత్యేకమైన రెసిడెన్సీ-బై-ఇన్వెస్ట్‌మెంట్ పథకం,ఈబి
-5 ప్రోగ్రామ్‌పై లోతైన అవగాహనను అందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఆగష్టు 19 నుండి యుఎస్ఐఫ్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై బెంగళూరు, సూరత్, అహ్మదాబాద్, పూణె, కోల్‌కతాలో ఇబి-5 కన్సల్టేషన్లను నిర్వహిస్తుంది.
యుఎస్ఐఫ్
ప్రెసిడెంట్, నికోలస్ ఏ . మ్యాస్ట్రోయిన్ని ఈ కార్యక్రమం పై మాట్లాడుతూ ” ఇబి-5 వీసా ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనాలు క్లిష్టమైన వివరాల గురించి సమగ్ర అవగాహనను అందించడానికి ఈ కార్యక్రమం రూపొందించాము. మా బృందం ఇమ్మిగ్రేషన్ లాయర్ల మార్గదర్శకత్వంతో , ఇబి-5 వీసా ప్రోగ్రామ్ ఇతర వీసా ఎంపికలకు ఎందుకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయం అనేదానిపై స్పష్టతని అందించనున్నాము…” అని అన్నారు 2024 ప్రారంభంలో ఇబి-5 వీసా దరఖాస్తు రుసుములు 200% పైగా పెరుగుతాయని అంచనా వేయబడినందున భారతీయ పెట్టుబడిదారులకు సమయం చాలా కీలకం.
అంతేకాకుండా, అక్టోబర్ 1, 2023 నుంచి టిసిఎస్ పన్ను 5% నుండి 20% (అదనపు $200,000) వరకు పెరుగుతుందని అంచనా వేయబడింది. యుఎస్ ఇమిగ్రేషన్ ఫండ్ బృందంతో సమావేశాన్ని అభ్యర్థించడానికి, దయచేసి సందర్శించండి: www.visaeb-5.com/indiaroadshow • సూరత్ – ఆగస్టు 19-20 • అహ్మదాబాద్ – ఆగస్టు 21-22 • పూణే – ఆగస్టు 23-24 • బెంగళూరు – ఆగస్టు 25-26 • చెన్నై – ఆగస్టు 27-28 • హైదరాబాద్ – ఆగస్టు 29-30 • కోల్‌కతా – ఆగస్టు 31, సెప్టెంబర్ 1 • ఢిల్లీ – సెప్టెంబర్ 5-6 • ముంబై – సెప్టెంబర్ 8 & 10
Spread the love