న్యూఢిల్లీ : బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటార్ ఇండియా తన ప్రచారకర్తగా జాన్వీ కపూర్, క్రికెటర్ ఇషాన్ కిషన్తో భాగస్వామ్యం కుదర్చుకుంది. వీరిద్దరిని తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా నియమించు కున్నట్లు పేర్కొంది. తొలుత జెన్ జడ్ కామెట్ ఇవికి ప్రచారం కల్పించనున్నారని తెలిపింది.