జూలై 2న జిల్లా పరిషత్ లో వీడ్కోలు కార్యక్రమం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వచ్చే జూలై 2 వ తేదీన జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఉదయం 10-30 గంటలకు జిల్లాలో గత ఐదు సంవత్సరాల కాలం వ్యవథిలో వివిధ శాఖల అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు, మండల పరిషత్తు అధ్యక్షులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు గాను జిల్లా ప్రజాపరిషత్తు ప్రత్యేక సమావేశం సిర్వహించబడుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్ శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆమె కోరారు.
Spread the love