మండలంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గాంధారి
తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను అధికారులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం జడ్పిటిసి సభ్యులు శంకర్ నాయక్ సొసైటీ చైర్మన్ సాయికుమార్ ముదిలి సొసైటీ చైర్మన్ సత్తెనపల్లి సాయిరాం గాంధారి సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్ ఏ ఎంసీ చైర్మన్ సత్యం రావు వ్యవసాయ అధికారులు వివిధ శాఖల అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love