చంద్రబాబు రోడ్ షోలో అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : చంద్రబాబు జమ్మలమడుగు రోడ్ షోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న ప్రాంతానికి నికి చేరువలో టిఫిన్ బండికి నిప్పు అంటుక్కుంది. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే.. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఇక జమ్మలమడుగులో చంద్రబాబు రోడ్ షో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విధ్వంసంపై రాష్ట్ర పర్యటన చేస్తున్నా..భూ పేష్ వచ్చే ఎన్నికల్లో బుల్లెట్ గా దూసుకు వెళుతున్నాడన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తన కోసం పని చేస్తే.. భూ పెష్ ప్రజల కోసం పని చేస్తాడు ఎమ్మెల్యే చికెన్ సెంటర్, తోపుడు బండ్ల నుంచి వసూళ్లు చేస్తున్నాడని ఆగ్రహించారు. నీచమైన వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కడప జిల్లాలో ఒక పని అయిందా అని అడుగుతూన్నా అని వెల్లడించారు చంద్రబాబు. నేను 12 వేల కోట్లు తో ప్రోజెక్టు లు నిర్మిస్తే, వైసిపి రెండు వేల కోట్లు ఖర్చు చేశాడు. దోపిడీ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం ది దొంగ చూపు అంటూ రెచ్చిపోయారు.

Spread the love