Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీభక్తఅంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తన వంతుగా రూ.10 వేలు విరాళం ప్రకటించి గురువారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -