Wednesday, April 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పేలిన గ్యాస్‌ సిలిండర్లు..నలుగురు మృతి

పేలిన గ్యాస్‌ సిలిండర్లు..నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండ‌లం కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్లు పేలిపోవడంతో నలుగురు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -