Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం

ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎయిరిండియాకు ఈ ఏడాది రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. ఈ నష్టం మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నిధుల సమీకరణ కోసం టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎయిరిండియా సంప్రదించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -