టైక్వాండో జాతీయ స్థాయి పోటీలో గోల్డ్ మెడల్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
బెంగళూరులో ఈనెల 27,28 లో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన ట్రినిటీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి బి.సిద్ధార్థకు గోల్డ్ మెడల్ సాధించాడని పాఠశాల డైరెక్టర్ వి.మంజుల సోమవారం తెలిపారు.మా పాఠశాల విద్యార్థికి గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని .మంజుల పాఠశాల విద్యార్థికి తల్లిదండ్రులకు ప్రత్యేక సన్మానించారు.ఈ కార్యక్రమంలో కేవీబీ కృష్ణారావు టైక్వాండో స్పోర్ట్స్ క్లబ్ ఎన్.శివసాయి,బి.హేమంత్ సంతోషం వ్యక్తం చేశారు.
Spread the love