కాంగ్రెస్ పార్టీలో చేరిన తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ కుమారుడు

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం  తెప్పలమడుగు గ్రామ సర్పంచి బోయిన లక్ష్మమ్మ కుమారుడు శంకర్ యాదవ్ మండల బిఆర్ఎస్ పార్టీ  నాయకులు యాదాల గంగరాజు యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం చామల సువర్ణ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కర్నాటి లింగారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు బిఆర్ స్ కార్యకర్తలు పల్లెబోయిన చిన్న లింగయ్య, జానపాటి కోటేష్, ,  మెండే లింగయ్య, మెండే దుర్గయ్య, ఐతబోయిన దేవయ్య తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  బూత్ కమిటీ అధ్యక్షులు ఈరబోయిన నాగయ్య ,నాయకులు పల్లెబోయిన రామలింగయ్య ఖమ్మంపాటి జగ్గయ్య, అర్రూరి వెంకటయ్య ,తరి పెద మల్లయ్య, తరి నాగయ్య, వీరబోయిన శేఖర్, ఖమ్మంపాటి రామలింగయ్య, వీరబోయిన నాగరాజు, తరిచిన మల్లయ్య, తరి సురేష్ ,తరి వెంకటేష్ ,కట్టేబోయిన పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love