Tuesday, September 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇందిరమ్మ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పెంపు

ఇందిరమ్మ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పెంపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్యూర్‌లో ఎల్బీనగర్, గోషామహల్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తుల గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారంతో గడువు ముగియనుండగా.. ఈ నెల 20 వరకు అవకాశం కల్పించారు. కాగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -