నవతెలంగాణ-చందుర్తి : ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత పల్లి గ్రామానికి చెందిన బైరి బాబు( 50) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడట్లుగా తెలిపారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.