ఘనంగ బాలల దినోత్సవ వేడుకలు 

నవతెలంగాణ- వీర్నపల్లి: వీర్నపల్లి మండలం అంబేడ్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళ వారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్ ఎం సి చైర్మన్ జోసెఫ్  మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులని, ఉపాధ్యాయులు పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయురాలు నాగమణి, అంగన్ వాడి టీచర్ వినయ కుమారి, విధ్యార్థులు ఉన్నారు.

Spread the love