రాజకీయ లబ్దికోసమే మంత్రి పొన్నం అనుచిత వాఖ్యలు 

– బీజేవైఎం మండలాధ్యక్షుడు తూముల రమేశ్ ఆరోపణ 
నవతెలంగాణ – బెజ్జంకి 
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చేపట్టిన ప్రజాహిత యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనే దురుద్దేశ్యంతోనే మంత్రి పోన్నం ప్రభాకర్ తన రాజకీయ లబ్ది కోసం ఎంపీ బండి సంజయ్ పై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని బీజేవైఎం మండలాధ్యక్షుడు తూముల రమేశ్ యాదవ్ బుధవారం ఆరోపించారు. బీజేపీ పార్టీ చేపట్టిన ప్రజాహిత యాత్రకు ప్రజల్లో వస్తున్న అదరణను ఓర్వలేక బీజేపీపై కాంగ్రెస్ నాయకులు అర్థరహితమైనవని రమేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
Spread the love