మంత్రులు వెనుకంజ

నవతెలంగాణ అమ‌రావ‌తి:  . మంత్రులు అంబ‌టి రాంబాబు, రోజా, అమ‌ర్‌నాథ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, చెల్ల‌బోయిన వేణు, జోగి ర‌మేశ్ తో పాటు ప‌లువురు ఓట‌మి బాట‌లో ఉన్నారు. పులివెందుల‌లో జ‌గ‌న్, పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కుప్పంలో చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరిలో లోకేశ్ లీడ్‌లో ఉన్నారు. టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ కూట‌మి 114కు పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. వైఎస్సార్‌సీపీ కేవ‌లం 15 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది.

Spread the love