అశ్వారావుపేటలో 80.36 శాతం పోలింగ్..

పోలింగ్ లో అపశృతి…. అనారోగ్యంతో ఇద్దరు మృతి… ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ… సాయంత్రం 7 గంటలకు నియోజక వర్గం పోలింగ్…

పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది : సీఈవో వికాస్‌రాజ్‌

నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని……

అడవిలో 16 కి.మీ కాలినడకన వచ్చి ఓటు వేసిన గ్రామం

నవతెలంగాణ ములుగు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయిస్తోందని  16 కిలో మీటర్లు అటవీ గుండా కాలినడకన…

తమ ఓటు తాము వేసుకోని నేతలు

నవతెలంగాణ హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేదు.…

ఈవీఎంల స్టోరేజీ గిడ్డంగిలో 45 నిమిషాల పాటు ఆగిపోయిన సీసీటీవీలు

Big Breaking NCP SP MP Supriya Sule alleged that the CCTV of strong room in Baramati…

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని…

తెలంగాణలో… పోలింగ్ బూత్ కోసం ఆందోళన… చివరకు

నవతెలంగాణ మరిపెడ: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయిస్తున్నా..అధికారులు వెంటనే వాటిని సరిచేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి…

ఓటు వేసిన ప్రముఖులు..మంత్రులు..

నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు…

ఓటు హక్కును వినియోగించుకున్న సీపీఐ(ఎం) అభ్యర్ధి ఎండీ జహంగీర్

నవతెలంగాణ భువనగిరి: తెలంగాణ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి ఎండీ జహంగీర్ రామన్నపేట మండలం మునిపంపులలో తన కుటుంబసభ్యులతో కలిసి…

ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి,…

పోలింగ్ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి మృతి

నవతెలంగాణ అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలొని అశ్వారావుపేట నెహ్రు నగర్ 165 బూత్ లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న చుచుంచుపల్లికి చెందిన…

తెలంగాణలో పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ

నవతెలంగాణ హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ…