నవతెలంగాణ – అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019తో…
రెండు చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం..
నవతెలంగాణ – ఢిల్లీ : వయనాడ్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై…
కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు..
నవతెలంగాణ – హైదరాబాద్ : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం…
కొవ్వూరులో టీడీపీ విజయం..
నవతెలంగాణ – అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై…
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం)అభ్యర్ధి ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం)అభ్యర్ధి ఘన విజయం సాధించారు. కాగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలుబడుతున్నాయి.…
మంత్రులు వెనుకంజ
నవతెలంగాణ అమరావతి: . మంత్రులు అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణు, జోగి…
ప్రధాని మోడీ వెనుకంజ
నవతెలంగాణ వారణాసి: ప్రధాని మోడీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం…
కే.కే.శైలజా టీచర్ ఆధిక్యం
నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల…
ఈసీని అలా ఆదేశించలేం : సుప్రీం కోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికలు జరుగుతున్న సమయంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్కు సంబంధించిన తుది డేటాను వెబ్సైట్లో ప్రచురించాలని ఎన్నికల…
ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా
నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అధికార ‘ఎక్స్’ (ట్విటర్)…
అశ్వారావుపేటలో 80.36 శాతం పోలింగ్..
పోలింగ్ లో అపశృతి…. అనారోగ్యంతో ఇద్దరు మృతి… ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ… సాయంత్రం 7 గంటలకు నియోజక వర్గం పోలింగ్…
పోలింగ్కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది : సీఈవో వికాస్రాజ్
నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ శాతం బాగానే నమోదైందని……