గుత్తా రాంరెడ్డి భౌతికకాయానికి సందర్శించిన ఎమ్మెల్యే నోముల


నవతెలంగాణ -పెదవూర పెద్దవూర మండల కేంద్రంలోని గుత్తా రాంరెడ్డి అనారోగ్యం కారణంగా మరణించడంతో మంగళవారం నాగార్జున సాగర్ ఎంఏల్ ఏ నోముల భగత్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి వారకుటుంబ సభ్యులను ఓదాచ్చారు. స్థానిక సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, కర్నాటి వెంకటరెడ్డి, నియోజవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్బాస్, నడ్డి సత్యం, కర్నాటి వినోద్ రెడ్డి, కర్నాటి శ్రీకాంత్ రెడ్డి, కర్నాటి జాన్ రెడ్డి, షరీఫ్, ఊర సైదులు,కోట వెంకటయ్య, రావుల ఎల్లయ్య, రమేష్ గౌడ్, కోట సతీష్ తదితర ముఖ్య నాయకులు పరామర్శించిన వారిలో వున్నారు.

Spread the love