- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రగతి పథంలో నడిపించిన మన తెలుగు తేజం, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
- Advertisement -



