చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..

నవతెలంగాణ-హైదరాబాద్ : జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ప్రపంచ క్రీడా యువనికపై మరోసారి భారత జెండాను రెపరెపలాడించారు. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో 88.17 మీటర్ల విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు నీరజ్ చోప్రా. దీంతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారత అట్లేట్ గా చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. 87.82 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా తర్వాతి స్థానంలో నిలిచిన పాకట్ హర్షద్ నదీమ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.

Spread the love