అంగన్వాడీ టీచర్ల నిరసన

నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలంలోని తాసిల్దార్ ఆఫీస్ ముందు రెండొవ రోజు మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు , హెల్పర్లు  ఎండలో కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ బాధను అర్థం చేసుకోనీ ఇప్పటికైనా తమని ప్రభుత్వం ఉద్యోగుల గుర్తించాలని వేతనాలు పెంచాలనీ వారు డిమాండ్ చేశారు, తమ పోరాటాన్ని చూసైనా కేసీఆర్ మనసు కరిగి తమ గోసని అర్థం చేసుకోవాలని వారు ఆపోయారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన హెల్పర్లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు..

Spread the love