రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

Financial assistance to the farmer's family.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామ మహిళా రైతు చెంచారపు నర్సమ్మ (65 ) అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబానికి పిఎసిఎస్ చందుపట్ల బ్యాంకు తరఫున రూ.30 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి అందజేశారు. ఈ  కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు శ్రీ బల్గూరి మధు సూధన్ రెడ్డి, సుబ్బురు. మహేందర్, సంఘ సిబ్బంది సీఈఓ దంతూరి.నర్సింహ్మ , గుర్రం నాగరాజు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Spread the love