నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా పుస్తె మట్టలు అందజేత

నవతెలంగాణ- రామారెడ్డి: నారెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా బుధవారం మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన మాదాసు రాజారాం కుమారుని వివాహానికి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నా రెడ్డి రాజిరెడ్డి, నా రెడ్డి లింభారెడ్డి, గిరెడ్డి కృష్ణారెడ్డి, పోతుల భాస్కర్ రెడ్డి, నా రెడ్డి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love