సెల్ఫీ విత్ హర్ ఘర్ తీరంగా..

నవతెలంగాణ-బెజ్జంకి

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13 నుండి 15 వరకు హర్ ఘర్ తీరంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందని సోమవారం ఎంపీడీఓ దమ్మని రాము తెలిపారు.జాతీయ పతకాన్ని తమ ఇంటి వద్ద ఎగురవేసి సెల్ఫీ ఫోటోను harghartiranga.com పోర్టల్ యందు పోందుపర్చాలని ఎంపీడీఓ రాము తెలిపారు.
Spread the love