మండల కేంద్రంలోని శివసేన యూత్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం నిర్వహించుకున్నారు. నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధక్షుడు, సహయ కార్యదర్శిగా గుభిరే శ్రీనివాస్, ఎన్నిక సతిశ్, గుభిరే హరిప్రసాద్, అంతటి రాకేశ్, గుభిరే చంద్రం ఎన్నికయ్యారు. మా ఎన్నికకు సహకరించిన శివసేన యూత్ సభ్యులకు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.