ఘనంగా సింగరాల మల్లన్నను జాతర..

నవతెలంగాణ – తొగుట
ఘనంగా సింగరాల మల్లన్నను జాతర కొనసాగింది. ఆదివారం మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామ సమీపంలో ఉన్న సింగరాల మల్లన్న జాతర లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సిలివేరి జ్యోతి మల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సిలివేరి రాంరెడ్డి,ఆయా గ్రామాలకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మల్లన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Spread the love