భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stock-markets-closed-in-losses-19నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088కి పెరిగింది. నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 22,147కి చేరుకుంది. ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు.. ఆ తర్వాత కొనుగోళ్ల జోరుతో లాభాల్లోకి మళ్లాయి.

Spread the love