నవతెలంగాణ – హైదరాబాద్ టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…
కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది.…
రేవంతే ముఖ్యమంత్రి : మోత్కుపల్లి జోష్యం
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోష్యం చెప్పారు.…
భూపాలపల్లి కాంగ్రెస్ బైక్ ర్యాలీ
నవతెలంగాణ భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…
వేదిక ఎక్కడైనా సరే… భారీగా జనాన్ని సమీకరిస్తాం
– పరేడ్ గ్రౌండ్ కాంగ్రెస్కు ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోంది – ఎల్బీ స్డేడియం ఇస్తారో, లేదో తెలియదు – రేవంత్రెడ్డి,…
ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం: డీజీపీకి రేవంత్ ఫిర్యాదు
నవతెలంగాణ హైదరాబాద్: ఖమ్మం సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును…
కేసీఆర్ దోపిడీని ఎంత కాలం భరిద్దాం?
తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ను భరించా మనీ, ఇంకా ఎంతకాలం భరిద్దామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ విజయంతోనే ప్రజల…
మా ప్రభుత్వం వస్తే..
– ఏటా 2 లక్షల కొలువులు …జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం – అమరుల తల్లిదండ్రులకు నెలకు రూ.25 వేల పెన్షన్…