నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో మఖ్దూం మొహి యుద్దీన్ వర్ధంతి సందర్భంగా ‘ఉర్దూ లిటరరీ ఫెస్ట్’ ఆగస్టు 25 మధ్యాహ్నం 2గంటల నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో జరుగుతుంది. ఉర్దూ కవి సమ్మేళనం, ఖవాలి, సందేశాలు ఉంటాయి. ఈ సందర్భంగా ఉర్దూ కవులు, రచయితలు, సాహితీవేత్తలకు స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యఅతిథులు: రావూఫ్ ఖైర్, ఫహీముద్దీన్ అహ్మద్, వాహెద్, యాకూబ్, ఏనుగు నరసింహారెడ్డి. సంప్రదించాల్సిన నెంబర్లు: 9848516163, 9652432981.