ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు..

నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా శుక్రవారం హైదరాబాద్ శంషాబాద్ విమాాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి స్వాగతం పలకడానికి విమాాశ్రయానికి నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా  ఎమ్మెల్యే అనగానే ప్రత్యేక అభిమానం చూపించారు. తెలుగువారు ఎక్కడ ఉన్న సగర్వంగా ఉండాలని అన్నారు. స్వాగతం పలకడానికి వెళ్లిన వారిలో సంతోష్ రెడ్డి,రాజారెడ్డి,గంగారెడ్డి,తిరుపతి రెడ్డి,సురేష్ రెడ్డి,జింతేదర్ తదితరులు ఉన్నారు.

Spread the love