పొయిన ఫోన్ ను పట్టుకున్న పోలీసులు

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ గ్రామానికి చెందిన బంగారు పల్లి అంజయ్య అను వ్యక్తి తన మైబైల్ ఫోన్ ను పొగొట్టుకున్నాడు. ఇట్టి విషయాన్ని జుక్కల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా మెబైల్ యాప్ ద్వారా ఫోన్ ద్వారా జుక్కల్ పోలీస్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ట్రేస్ చేసి వెతికి ఎస్ఐ అతనికి అందించారు.

Spread the love