టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం.. బీపీ ఎక్కువై కుప్పకూలిన గర్భిణి

నవతెలంగాణ – హైదరాబాద్: పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక (8 నెలల గర్భిణీ) మృతి. రాధిక పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్షా గదికి చేరుకున్న రాధికాకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే పడిపోవడంతో వేంటనే పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తన భర్త అరుణ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చడు. వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Spread the love