మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

నవతెలంగాణ- హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఏపీలో రాజకీయాలు వేడ్కెతున్నాయి. వలసలు జోరుగా సాగుతుండడంతో ఎప్పుడు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఈ క్రమంలో జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలిగా మెలిగిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Spread the love