బాధిత కుటుంబానికి చేయూత: వైస్ ఎంపీపీ రమేష్

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో గద్దపాక గ్రామానికి చెందిన ఐరేని జీవరత్నం ఇటీవల మృతి చెందగా, మండల పరిషత్ వైస్ ఎంపీపీ పులికోట రమేష్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరమర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకొని బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి కోట మహేందర్, ఐరేని దావీద్,కిషోర్, నునుగంటి వేణు, రాజు, చిత్తారి రాజకుమార్,కుమార్లు ఆయనతో పాటు ఉన్నారు.
Spread the love