ఐలూ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా విద్యాసాగర్‌

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరిలో ఈ నెల 17, 18న జరిగిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) రాష్ట్ర మహాసభలో 47 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె.పార్థసారథి, కోశాధికారిగా వేణుగోపాల్‌రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా విద్యాసాగర్‌ నియమి తులయ్యారు.

Spread the love