Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి చేయుత..

బాధిత కుటుంబానికి చేయుత..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఇదునూరి పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య బాధిత కుటుంబాన్ని పరమార్షించి, ఓదార్చారు. అనంతరం 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -