రైతులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు

– బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు గండ్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణల ఫలితంగా రైతులు ఆత్మవిశ్వా సంతో ఉన్నారని బీఆర్‌ఎస్‌ సభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రాభిóవృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం ఇక్కడి ఉపాధి పొందుతూ…సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని వివరించారు.

Spread the love