‘రంగురంగుల కవిత్వం’ పుస్తకావిష్కరణ ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు గుంటూరులో బందావన్ గార్డెన్స్ 5వ లైను అన్నమయ్య గ్రంథాల యంలో నిర్వహించనున్నారు. కాట్ర గడ్డ దయానంద్ సభాధ్యక్షతన లంకా సూర్యనారాయణ పుస్తకావిష్కరణ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొ న్నారు. వివరాలకు 8179273971 నంబరు నందు సంప్రదించవచ్చు.