నవతెలంగాణ-హైదరాబాద్ : చేవేళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు ప్రకటించారు..
మృతుల వివరాలు..
దస్తగిరి బాబా, ( బస్సు డ్రైవర్ )
తారిబాయ్ (45), దన్నారమ్ తండా
కల్పన (45), బోరబండ
బచ్చన్ నాగమణి (55), భానూరు
ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
గుర్రాల అభిత (21), యాలాల్
గోగుల గుణమ్మ, బోరబండ
షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
తబస్సుమ్ జహాన్, తాండూరు
క్షతగాత్రులు..
వెంకటయ్య
బుచ్చిబాబు, దన్నారమ్ తండా
అబ్దుల్ రజాక్, హైదరాబాద్
వెన్నెల
సుజాత
అశోక్
రవి
శ్రీను, తాండూరు
నందిని, తాండూరు
బస్వరాజ్, కోకట్(కర్ణాటక)
ప్రేరణ, వికారాబాద్
సాయి అక్రమ్, తాండూరు
అస్లామ్, తాండూరు
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మృతల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది.



