- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండన్నా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఈ పర్వదినం రోజున క్రిస్టియన్ సోదర, సోదరీమణులు అందరికి శుభం చేకూరాలని, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
- Advertisement -



