Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాగి ఆకుపై కళాకారుని ప్రతిభ

రాగి ఆకుపై కళాకారుని ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ న్యూయర్ సందర్బంగా బాలకిషన్ అనే కళాకారుడు గీసిన చిత్రానికి ప్రశంసల వెల్లువెత్తాయి. రాగి ఆకుపైన 2026 నూతన సంవత్సర శుభాకాంక్షల చిత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఆ చిత్రం ద్వారా ప్రకృతిని ఆరాధించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సందేశాన్నిచ్చినట్లు ఆ కళాకారుడు తెలిపారు, ఆకు పైన చిత్రం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -