- Advertisement -
గ్రామ సమస్యలపై చర్చ.. పరిష్కారానికి తీర్మానాలు
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో నూతన పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పార్వతి బాయి అధ్యక్షతన మొదట సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. మొట్టమొదటి సమావేశంలోనే గ్రామంలో గల సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.
- Advertisement -



