Wednesday, April 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు పదో తరగతి ఫలితాలు విడుదల

నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మధ్యాహ్నం 2:30 తర్వాత 8096958096 నంబర్‌కు ‘Hi’ మెసేజ్ పంపి రిజల్ట్స్‌ని చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. లేదంటే అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో కూడా చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -