- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్కు రావాలని ఆదేశించింది. కాగా ఉదయం 9 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని మీడియాతో మాట్లాడతారు. ఇక నిన్న రాత్రి మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
- Advertisement -



