Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంత తీశారు.. గాలికి వదిలేశారు

గుంత తీశారు.. గాలికి వదిలేశారు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ఏడవ వార్డులో ఒక వీధిలో గత నెల రోజుల క్రితం కాలువ పనులు నిర్వహించేందుకు అధికారులు గుంతలు తవ్వించారు. నెల రోజులుగా ఆ కాలువ పనలు పూర్తి చేయకపోగా.. గుంతను సైతం యధావిధిగా వదిలేశారు. దీంతో వాహనాదారులకు, పాదచారులకు, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -