Monday, May 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 2.84, అటు డీజిల్ పై రూ. 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌డిచిన 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఇప్ప‌టికే నాలుగు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ట్లు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -