Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఆరోగ్య కేంద్రంలో మల్టీ వైద్య శిబిరం

తాడిచెర్ల ఆరోగ్య కేంద్రంలో మల్టీ వైద్య శిబిరం

- Advertisement -

విశేష స్పందన
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డెంటల్ 9, ఆప్తలిక్ 35, ఆర్థో పెడిక్ 61, జనరల్ మెడిసిన్ 95, పిడియాట్రిక్ 21, గైనిక్ 35, మొత్తం 256 మంది రోగులకు వివిధ రకాల టెస్టులు నిర్వహించి, మందులపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -