- Advertisement -
నవతెలంగాణ-హైదాబాద్ : ఆదిలాబాద్ శాంతినగర్లో ఓ యువకుడు దారణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి అర్భాజ్(25) అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కర్రతో తలపై కొట్టి చంపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



