Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థి

జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దవూర విద్యార్థి రోహిత్ ఎనిమిదో తరగతి విద్యార్థి ఎంఎంఎంఎస్ పరీక్షలు ఉత్తీర్ణుడై సెలెక్ట్ కావడం జరిగినది. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనందున విద్యార్థిని అభినందనలు తెలియజేస్తూ కష్టపడి పనిచేసిన ఉపాధ్యాయులను అభినందనలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మెరిట్స్ స్కాలర్షిప్స్ సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాదికారి తరి రాము తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -