– శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ వెంకట్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం హుస్నాబాద్ లోని ఈద్గాలో నమాజు నిర్వహించారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ త్యాగం, భక్తి ,విశ్వాసానికి, ప్రతీక, అని మొహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను సోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిపారు. ఆయనతోపాటు నాయకులు వాలా నవీన్ రావు, యండి బాషుమియూ, జామా జామా మజీద్ అధ్యక్షులు,యండి హసన్, ప్రధాన కార్యదర్శి,యండి అన్వర్, ఆలంగిర్ మజీద్ అధ్యక్షులు,యండి ఆయూబ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు,యండి ఫసి యేద్దీన్, యండి దస్తాగిర్,యండి షబ్బీర్, సయ్యద్ పాషా, తాజ్ పాషా, ముంతాజ్, ఖమాల్ సాబ్, సయ్యద్ ఇంతియజ్, రూహుల్అమీన్, జహంగీర్, అజీమ్,ఆఫ్జల్ పాషా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES